politics

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన టీడీపి ఎంపీ

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి...

Read more

విజ‌య‌వాడ న‌గ‌రంలో మ‌రో ఫ్లైఓవర్ కి  గ్రీన్ సిగ్న‌ల్ 

ఢిల్లీ :  విజ‌య‌వాడ న‌గ‌ర‌ ఆర్థిక వృద్దిని పున‌ర్నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు,అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు...

Read more

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.....

Read more

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి  తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ....

Read more

టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై లోకేశ్ సమీక్ష

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్...

Read more

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బెల్జియం బృందం

బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందం నేడు ఏపీ రాజధాని అమరావతి విచ్చేసింది. భారత్ లో బెల్జియం రాయబారి దిదీర్ వాండెర్ హాసెల్ట్ నేతృత్వంలో...

Read more

రాష్ట్ర చరిత్రలో నేడు రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95 శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును...

Read more

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా IPS ఉమేశ్ చంద్ర భార్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్...

Read more

రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి,...

Read more

లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు-టీటీడీ ఈవో

శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో...

Read more
Page 7 of 45 1 6 7 8 45

Latest News