politics

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల...

Read more

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం,...

Read more

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు...

Read more

నూతన ఒరవడి సృష్టిస్తున్న నారా లోకేష్ “ప్రజాదర్బార్”

గుంటూరు : ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన...

Read more

ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్...

Read more

మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన టీడీపి ఎంపీ

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి...

Read more

విజ‌య‌వాడ న‌గ‌రంలో మ‌రో ఫ్లైఓవర్ కి  గ్రీన్ సిగ్న‌ల్ 

ఢిల్లీ :  విజ‌య‌వాడ న‌గ‌ర‌ ఆర్థిక వృద్దిని పున‌ర్నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు,అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు...

Read more

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.....

Read more

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి  తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ....

Read more

టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై లోకేశ్ సమీక్ష

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్...

Read more
Page 1 of 40 1 2 40

Latest News