politics

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగమా?? రాజారెడ్డి రాజ్యాంగమా?? ; టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోంది అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని...

Read more

పరామర్శకు వెళుతుంటే భయమెందుకు..?

ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించటానికి నారా లోకేష్ వెళుతుంటే జగన్ ప్రభుత్వంకు భయమెందుకో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రాష్టృంలో...

Read more

దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు సోనూ సూద్

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటులు సోనూ సూద్ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందచేసిన ఆలయ అధికారులు... దుర్గమ్మ ను దర్శనం...

Read more

ఈనెల17 నుంచి తెరుచుకోనున్న శబరిమల

శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది . ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని...

Read more

ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన...

Read more

పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు తింటున్నారు ; మంత్రి పేర్ని నాని

విద్యుత్ బిల్లు నెలకు రెండు వేల రూపాయలు ఒకవైపు చెల్లిస్తూ, మరోపక్క  పేదలకు దక్కాల్సిన రేషన్ కొందరు ధనికవర్గ పెద్దలు  తింటున్నరని, ఆ వ్యక్తుల జాబితా.. వారి...

Read more

కొవిడ్‌ నిబంధనల మేరకు గణేశ్‌ ఉత్సవాలు: ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్‌ ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే...

Read more

ఒక యువతి జీవితాన్ని నిలబెట్టిన స్పందన ఫిర్యాదు

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నఒక కానిస్టేబుల్, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి ప్రేమించుకున్నారు. కొన్ని...

Read more

అక్టోబర్ మాసాంతానికి పెండింగ్ పింఛన్లు మొత్తం మంజూరు ; మంత్రి పేర్ని నాని 

పింఛన్లు తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని, పింఛనర్ల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని, పెండింగ్ లో ఉన్న వివిధ పింఛన్ల సమస్య గురించి...

Read more

బుక్కపట్నం చెరువు పైలాన్ ధ్వంసం హేయమైన చర్య :- మాజీ మంత్రి పల్లె

అనంతపురం జిల్లాలోని అతి పెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువును గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నింపి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేలాది...

Read more
Page 44 of 45 1 43 44 45

Latest News