• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

admin by admin
September 12, 2021
in politics
0 0
0
రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాజధాని అమరావతిలో లింగాయపాలెం  మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య లో నిల్వ ఉంచిన గ్రావెల్ మట్టిని రాత్రికి రాత్రి అక్రమ మైనింగ్ మాఫియా దారులు తవ్వుకొని వెళ్ళటం జరిగింది.  లారీ దిగబడి పోవటంతో అక్కడే కొన్ని వస్తువులను వదిలేసి పారిపోయిన మైనింగ్ మాఫియా ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న దళిత జేఏసి అమరావతి నాయకులు ఈ సంఘటన ను  తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముళ్ళమూడి రవికుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతి లో మైనింగ్ మాఫియా గత కొద్ది రోజులుగా నిద్ర నటించి ఒక్కసారి గా రాత్రి 10 టైర్ల  లారీలతో  క్రేన్ లతో గ్రావెల్ దోచుకోవటం జరిగింది  ఈ పోలీసు వ్యవస్థ ఇంటిలిజెన్స్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ నిద్ర నటిస్తూ చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఈ మైనింగ్ మాఫియా రాజధాని అమరావతిలో రెచ్చిపోతుంది అని అన్నారు. దళిత జేఏసీ అమరావతి నాయకులు పులి చిన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులే రాజధాని అమరావతి లో లారీలు ట్రాక్టర్లతో ఏది దొరికితే అది దోచుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలో రాజధాని అమరావతిలో ఉన్న పెద్ద పెద్ద పైపలు కూడా మాయం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు అన్నారు దళిత జేఏసీ అమరావతి కో కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ దొంగలు పోలీసులు ఏకమై రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ రాజదాని ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారు లకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వమే ఇలా అక్రమ మైనింగ్ మాఫియా పనులు చేయిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మాఫియా ను అరి కట్టక పోతే హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం అని అన్నారు దళిత జేఏసి అమరావతి ప్రధాన కార్యదర్శి తోకల  రాజ వర్ధన్ రావు మాట్లాడుతూ 5 వేల కోట్ల రూపాయల విలువ గలిగిన ఆస్తి అమరావతి రోడ్లపై ఉన్నది దానిని దోచుకోవడమే ఈ వైసీపీ నాయకుల పనిగా మారింది అన్నారు. అమరావతి ఆస్తులను కాపాడుకుంటాం అని నినాదాలు చేశారు.

రాజధాని అమరావతిలో లింగాయపాలెం  మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య లో నిల్వ ఉంచిన గ్రావెల్ మట్టిని రాత్రికి రాత్రి అక్రమ మైనింగ్ మాఫియా దారులు తవ్వుకొని వెళ్ళటం జరిగింది.  లారీ దిగబడి పోవటంతో అక్కడే కొన్ని వస్తువులను వదిలేసి పారిపోయిన మైనింగ్ మాఫియా ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న దళిత జేఏసి అమరావతి నాయకులు ఈ సంఘటన ను  తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముళ్ళమూడి రవికుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతి లో మైనింగ్ మాఫియా గత కొద్ది రోజులుగా నిద్ర నటించి ఒక్కసారి గా రాత్రి 10 టైర్ల  లారీలతో  క్రేన్ లతో గ్రావెల్ దోచుకోవటం జరిగింది  ఈ పోలీసు వ్యవస్థ ఇంటిలిజెన్స్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ నిద్ర నటిస్తూ చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఈ మైనింగ్ మాఫియా రాజధాని అమరావతిలో రెచ్చిపోతుంది అని అన్నారు. దళిత జేఏసీ అమరావతి నాయకులు పులి చిన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులే రాజధాని అమరావతి లో లారీలు ట్రాక్టర్లతో ఏది దొరికితే అది దోచుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలో రాజధాని అమరావతిలో ఉన్న పెద్ద పెద్ద పైపలు కూడా మాయం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు అన్నారు దళిత జేఏసీ అమరావతి కో కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ దొంగలు పోలీసులు ఏకమై రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ రాజదాని ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారు లకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వమే ఇలా అక్రమ మైనింగ్ మాఫియా పనులు చేయిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మాఫియా ను అరి కట్టక పోతే హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం అని అన్నారు దళిత జేఏసి అమరావతి ప్రధాన కార్యదర్శి తోకల  రాజ వర్ధన్ రావు మాట్లాడుతూ 5 వేల కోట్ల రూపాయల విలువ గలిగిన ఆస్తి అమరావతి రోడ్లపై ఉన్నది దానిని దోచుకోవడమే ఈ వైసీపీ నాయకుల పనిగా మారింది అన్నారు. అమరావతి ఆస్తులను కాపాడుకుంటాం అని నినాదాలు చేశారు.

Tags: #SaveAmaravati  #NaraChandrababuNaidu  #dalitapasupusainyam #NaraLokesh  #TeluguDesamPartTdp
Previous Post

చదువు జ్ఞానాన్ని..క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయి -మంత్రి పేర్ని నాని

Next Post

వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

Next Post
వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి
movies

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

by admin
April 11, 2026
0

...

Read more
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In