politics

ఆర్టీఏ చెక్ పోస్ట్ పై అర్ధరాత్రి ఏసీబీ దాడులు

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీఏ చెక్ పోస్ట్ పై అర్ధరాత్రి ఏసీబీ అదికారుల...

Read more

పెంచిన ఆర్టీసీ చార్జీలు..బస్సును శుభ్రం చేసిన జనసేన

పెంచిన ఆర్టీసీ ఛార్జీల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.. పశ్చిమ గోదావరి జిల్లా...

Read more

ఎంపీ రఘురామపై హైదరాబాద్‌లో కేసు నమోదు

నరసాపురం ఎంపీ రఘురామపై కేసు నమోదైంది.ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ...

Read more

మైనార్టీ పథకాలను రద్దు చేయడం సిగ్గుచేటు!!

మొన్న తోఫా, విదేశీవిద్య నేడు దుల్హాన్‌ ఇలా రోజుకొకటి చొప్పు న ముస్లింలకు ఇచ్చే పథకాలను ప్రభుత్వం రద్దు చేస్తోందని అధికార పార్టీలోని ముస్లింలు అందరూ తమ...

Read more

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండి ఆదాయం!

10 సంవత్సరాల తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం.. ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం 6.18 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారి 6 కోట్ల మార్క్ దాటిన...

Read more

ప్రభుత్వ విప్ పిచ్చి చేష్టలు

ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి  తన పిచ్చి చేష్టలతో ప్రతిపక్ష కార్యకర్తలను, పాత్రికేయులను నానా ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్...

Read more

నిత్యం స్ఫూర్తిని నింపే…ప్రశాంత్ రెడ్డి

పోలీసుల వృత్తి అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది... కేసులు, ఇన్వెస్టిగేష‌న్లు. అలానే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టం... రౌడీ మూక‌ల ప‌నిప‌ట్ట‌డం లాంటి హీరోయిజం ఎలివేట్ చేసే నిత్య...

Read more

శ్రీచైత్యన విద్యాసంస్థలు గుర్తింపును రద్దు చేయాలి!

శ్రీ చైతన్య విద్యాసంస్థలలో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని పుస్తకాల పేర్లతో వేలాది రూపాయల వసూలు అరికట్టాలని విజయవాడ నగరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుల...

Read more

ఏపీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే లకు కోవిడ్

కరోనా బాధితుల మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడు కరోనా టెన్షన్‌ పెడుతోంది.. వైసీపీకి చెందిన...

Read more
Page 37 of 45 1 36 37 38 45

Latest News