తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సయమది. ఆ సమయంలోనే వైఎస్ జగన్ తన తండ్రి మరణాంతరం మృతి చెందిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు...
Read moreఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ...
Read moreనైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య...
Read moreఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉన్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భద్రతను పెంచారు.. ముప్పు...
Read moreరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలు అన్నింటిలోనూ విజయం సాధించబోతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధీమా వ్యక్తం చేశారు....
Read moreజాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు....
Read more2024 సార్వత్రిక ఎన్నికల క్రమంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల...
Read moreకొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటు నిర్ధారించిన శాస్త్రవేత్తలు. కొవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన...
Read moreజూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్...
Read moreతెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది....
Read more© 2021 Apvarthalu.com || Designed By 10gminds