• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా

admin by admin
September 12, 2021
in politics
0 0
0
రాజధానిలో మళ్లీ రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాజధాని అమరావతిలో లింగాయపాలెం  మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య లో నిల్వ ఉంచిన గ్రావెల్ మట్టిని రాత్రికి రాత్రి అక్రమ మైనింగ్ మాఫియా దారులు తవ్వుకొని వెళ్ళటం జరిగింది.  లారీ దిగబడి పోవటంతో అక్కడే కొన్ని వస్తువులను వదిలేసి పారిపోయిన మైనింగ్ మాఫియా ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న దళిత జేఏసి అమరావతి నాయకులు ఈ సంఘటన ను  తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముళ్ళమూడి రవికుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతి లో మైనింగ్ మాఫియా గత కొద్ది రోజులుగా నిద్ర నటించి ఒక్కసారి గా రాత్రి 10 టైర్ల  లారీలతో  క్రేన్ లతో గ్రావెల్ దోచుకోవటం జరిగింది  ఈ పోలీసు వ్యవస్థ ఇంటిలిజెన్స్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ నిద్ర నటిస్తూ చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఈ మైనింగ్ మాఫియా రాజధాని అమరావతిలో రెచ్చిపోతుంది అని అన్నారు. దళిత జేఏసీ అమరావతి నాయకులు పులి చిన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులే రాజధాని అమరావతి లో లారీలు ట్రాక్టర్లతో ఏది దొరికితే అది దోచుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలో రాజధాని అమరావతిలో ఉన్న పెద్ద పెద్ద పైపలు కూడా మాయం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు అన్నారు దళిత జేఏసీ అమరావతి కో కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ దొంగలు పోలీసులు ఏకమై రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ రాజదాని ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారు లకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వమే ఇలా అక్రమ మైనింగ్ మాఫియా పనులు చేయిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మాఫియా ను అరి కట్టక పోతే హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం అని అన్నారు దళిత జేఏసి అమరావతి ప్రధాన కార్యదర్శి తోకల  రాజ వర్ధన్ రావు మాట్లాడుతూ 5 వేల కోట్ల రూపాయల విలువ గలిగిన ఆస్తి అమరావతి రోడ్లపై ఉన్నది దానిని దోచుకోవడమే ఈ వైసీపీ నాయకుల పనిగా మారింది అన్నారు. అమరావతి ఆస్తులను కాపాడుకుంటాం అని నినాదాలు చేశారు.

రాజధాని అమరావతిలో లింగాయపాలెం  మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య లో నిల్వ ఉంచిన గ్రావెల్ మట్టిని రాత్రికి రాత్రి అక్రమ మైనింగ్ మాఫియా దారులు తవ్వుకొని వెళ్ళటం జరిగింది.  లారీ దిగబడి పోవటంతో అక్కడే కొన్ని వస్తువులను వదిలేసి పారిపోయిన మైనింగ్ మాఫియా ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న దళిత జేఏసి అమరావతి నాయకులు ఈ సంఘటన ను  తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముళ్ళమూడి రవికుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతి లో మైనింగ్ మాఫియా గత కొద్ది రోజులుగా నిద్ర నటించి ఒక్కసారి గా రాత్రి 10 టైర్ల  లారీలతో  క్రేన్ లతో గ్రావెల్ దోచుకోవటం జరిగింది  ఈ పోలీసు వ్యవస్థ ఇంటిలిజెన్స్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ నిద్ర నటిస్తూ చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఈ మైనింగ్ మాఫియా రాజధాని అమరావతిలో రెచ్చిపోతుంది అని అన్నారు. దళిత జేఏసీ అమరావతి నాయకులు పులి చిన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులే రాజధాని అమరావతి లో లారీలు ట్రాక్టర్లతో ఏది దొరికితే అది దోచుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలో రాజధాని అమరావతిలో ఉన్న పెద్ద పెద్ద పైపలు కూడా మాయం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు అన్నారు దళిత జేఏసీ అమరావతి కో కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ దొంగలు పోలీసులు ఏకమై రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ రాజదాని ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారు లకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వమే ఇలా అక్రమ మైనింగ్ మాఫియా పనులు చేయిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మాఫియా ను అరి కట్టక పోతే హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం అని అన్నారు దళిత జేఏసి అమరావతి ప్రధాన కార్యదర్శి తోకల  రాజ వర్ధన్ రావు మాట్లాడుతూ 5 వేల కోట్ల రూపాయల విలువ గలిగిన ఆస్తి అమరావతి రోడ్లపై ఉన్నది దానిని దోచుకోవడమే ఈ వైసీపీ నాయకుల పనిగా మారింది అన్నారు. అమరావతి ఆస్తులను కాపాడుకుంటాం అని నినాదాలు చేశారు.

Tags: #SaveAmaravati  #NaraChandrababuNaidu  #dalitapasupusainyam #NaraLokesh  #TeluguDesamPartTdp
Previous Post

చదువు జ్ఞానాన్ని..క్రీడలు ఆరోగ్యాన్ని అందిస్తాయి -మంత్రి పేర్ని నాని

Next Post

వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

Next Post
వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

వ్యవసాయ పనుల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం
movies

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

by admin
January 14, 2026
0

...

Read more
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
అందరికీ అర్థమయ్యేలా తీశారు– శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

అందరికీ అర్థమయ్యేలా తీశారు– శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి

January 12, 2026
సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

సుకుమార్ రైటింగ్స్ లో కిరణ్ అబ్బవరం!

September 26, 2025
అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

అధికారం కొంతమందికి నెత్తికెక్కింది…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకే!

August 25, 2025
ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

ఎంగేజింగ్ సైటిఫిక్ థ్రిల్లర్… మాతృ

August 18, 2025
“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

“కూలీ” మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

August 14, 2025
పీపుల్స్ మీడియా  అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి

August 13, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In