లండన్ లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ (సెప్టెంబర్ 10)కు ముందు భారత శిబిరంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జట్టుతో పాటు ఉన్న సహాయక సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
లండన్ లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్ట్ (సెప్టెంబర్ 10)కు ముందు భారత శిబిరంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపింది. జట్టుతో పాటు ఉన్న సహాయక సిబ్బందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
© 2021 Apvarthalu.com || Designed By 10gminds