politics

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం!

తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు...

Read more

పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు వైసీపీ కి లేదు!!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యబద్దంగా కౌలు రైతులకు అండగా నిలుస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి , ప్రభుత్వ వైఫల్యాల్ని  ప్రశ్నిస్తున్నందుకు...

Read more

తెలంగాణ ఉద్యమకారిణి సత్తెమ్మ ను ప్రపంచానికి పరిచయం చేసిన మంత్రి కేటిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, సీఎం కేసిఆర్ హార్డ్ కోర్ అభిమానిని మీకు పరిచయం చేస్తున్నాను. స్వరాష్ట్రం కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో...

Read more

భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర!!

'భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర' అంటూ ఈరోజు ముఖ్యమంత్రి కేసీయార్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన...

Read more

వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలం!

సీఎం జగన్‌ గాల్లో తిరిగితే ప్రజల కష్టాలు తెలియవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజలు పీకల్లోతు వరదల్లో మునిగి ఉన్నారని, జగన్ మాత్రం కాలికి...

Read more

రోడ్డు గుంతలకి వైసీపీ రంగులు వేసిన జనసేన నాయకులు

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి 61వ రోజున మూలాపేట లోని యాదవ వీధి...

Read more

” అనంత ” రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతోంది?

అనంతపురం జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండాలి. నిన్న...

Read more

దేశంలోనే ఆద‌ర్శ గోశాల‌గా ఎస్వీ గోశాల

టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌ను మ‌రో ఏడాదిన్న‌ర‌లోగా దేశంలోనే ఆద‌ర్శ‌వంత‌మైన గోశాల‌గా అభివృద్ధి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని ఎస్వీ గోశాల‌ను శుక్ర‌వారం...

Read more

మున్సిపల్ కార్మికుల సమ్మెపై సానుకూల స్పందన

మున్సిపల్‌ కార్మికుల డిమాండ్‌ల విషయంలో సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని.. ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు.మున్సిపల్‌ వర్కర్స్‌ సమ్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ...

Read more

కత్తులతో దాడి చేసుకున్న డిగ్రీ విద్యార్థులు

చిత్తూరు జిల్లా కుప్పంలో స్ట్రీట్ ఫైట్ కత్తులతో దాడి చేసుకున్న డిగ్రీ విద్యార్థులు మోయిన్, ఫారూఖ్ అనే ఇద్దరు విద్యార్థులకు గాయాలు కుప్పం ఐఆర్ఎం డిగ్రీ కాలేజీ...

Read more
Page 34 of 46 1 33 34 35 46

Latest News