• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రధాని మోడీకి లేఖ మరియు పోస్టర్ విడుదల చేసిన వైస్ షర్మిల

admin by admin
November 11, 2022
in politics
0 0
0
ప్రధాని మోడీకి లేఖ మరియు పోస్టర్ విడుదల చేసిన వైస్ షర్మిల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై లేఖ రాసారు, తక్షణమే చర్యలకు ఉపక్రమించాలి అని ఆవిడ ప్రధానిని కోరారు. ఇందులో భాగంగా ఆవిడ ప్రధానిని ఉద్దేశించించిన సందేశంతో కూడి ఉన్న పోస్టరును లేఖతో పాటుగా మీడియాకు విడుదల చేసారు. ప్రధాని దృష్టికి కాళేశ్వరం అవినీతిని తీసుకురావటానికి, ఈ గోడపత్రాలు, యావత్ రామగుండం, గోదావరిఖని, మరియు సమీప ప్రాంతాల్లో విస్తృతంగా అతికించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నారు, “తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి, YSR తెలంగాణ పార్టీ తరపున, భారతదేశంలోనే అతిపెద్ద నీటిపారుదల కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ, చర్యలు తీసుకోవాలని కోరాము. తెలంగాణ రైతుల భవిత, బాగు దృష్టిలో పెట్టుకుని స్పందించాలని ప్రధానిని కోరుతున్నాము.”

“కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ 40000 కోట్ల నుండి రూ 1.20 లక్షల కోట్లకు పెంచి, రాష్ట్ర ఖజానాకు కేసీఆర్, అయన కాంట్రాక్టర్లు చిల్లు పెట్టి దోచుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో అవినీతి, నిధుల పక్కదారి, ధరలను అడ్డగోలుగా పెంచి జేబులను నింపుకోవడం, అన్నిటినీ మించి నాణ్యతలో రాజీపడి, వరదల వలన ప్రాజెక్టు దెబ్బతినటం, వీటన్నిటిమీద YSR తెలంగాణ పార్టీ తీవ్రంగా పోరాడుతున్నా, ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. కేంద్రమంత్రులు కూడా తెలంగాణకు వచ్చినప్పుడు ప్రాజెక్టు అవినీతిపై మాట్లాడతారు కానీ చర్యలు లేవు. మేము కాగ్ మరియు సీబీఐకి కూడా ఆధారాలతో కూడని ఫోర్యాదులు అందించాము.”

“మేము ప్రధాన మంత్రికి మరొకసారి చేసే మనవి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, నిధులు ఇచ్చే సంస్థలు, వీటిని మాయ చేసి కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసింది, కాబట్టి, ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి కుంభకోణం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నది అని ఆశిస్తున్నాము.”
కొన్ని రోజుల క్రితం, వైఎస్ షర్మిల, సిబిఐ మరియు కాగ్ సీనియర్ అధికారులను ఢిల్లీ కలిసి, కాళేశ్వరం అవినీతిపై డాక్యూమెంట్లతో కూడిన ఆధారాలను వారికి సమర్పించి, అధికారికంగా ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవలసిందిగా కోరిన విషయం తెలిసిందే.

Previous Post

బిగ్ బాస్ 6 లో రేవంత్, శ్రీహన్ స్నేహితులా లేదా శత్రువులా?

Next Post

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు: టీటీడీ

Next Post
శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు: టీటీడీ

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు: టీటీడీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య
movies

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

by admin
April 6, 2026
0

...

Read more
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

April 4, 2026
టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

April 3, 2026
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

March 31, 2026
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో   జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్   ఈ నెల 28న

దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాతో జోరా వరల్డ్ ఆధ్వర్యంలో భారీ లైవ్ కాన్సర్ట్ ఈ నెల 28న

March 27, 2026
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో మన్యం ధీరుడు చిత్రం కి ఉత్తమ చిత్ర అవార్డు

March 27, 2026
వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

March 23, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In