politics

రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైసిపి

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి,...

Read more

లడ్డు నాణ్యత మరింత పెంచడానికి చర్యలు-టీటీడీ ఈవో

శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో...

Read more

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ...

Read more

జూలై 1న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా ఫించన్లను జూలై 1 ఫించనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను...

Read more

స్పీకర్ కు జగన్ లేఖ…బహిరంగ లేఖతో బదులిచ్చిన బుద్ధా వెంకన్న

ఏపీ అసెంబ్లీలో తమకు విపక్ష హోదా ఎందుకివ్వరంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాయడం తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందువల్లే......

Read more

కాంగ్రెస్ లో వైసిపి విలీనం వార్తలుపై స్పందించిన పేర్ని నాని

కాంగ్రెస్ లో వైసిపి ని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. 'ఐదున్నరేళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే.. కాంగ్రెస్ లో...

Read more

లోకేశ్‌పై నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. "అంతా...

Read more

లోక్ సభ స్పీకర్ ఎంపికపై అమిత్ షా ఫోన్ చేశారని ఏపీ సీఎం వెల్లడి

లోక్ సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఆ విషయం టీడీపీకి...

Read more

లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు -సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం – టీటీడీ

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక...

Read more

శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం : టీటీడీ

శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. శ్రీవారి మెట్టు...

Read more
Page 9 of 46 1 8 9 10 46

Latest News