politics

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ...

Read more

జూలై 1న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా ఫించన్లను జూలై 1 ఫించనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను...

Read more

స్పీకర్ కు జగన్ లేఖ…బహిరంగ లేఖతో బదులిచ్చిన బుద్ధా వెంకన్న

ఏపీ అసెంబ్లీలో తమకు విపక్ష హోదా ఎందుకివ్వరంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాయడం తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందువల్లే......

Read more

కాంగ్రెస్ లో వైసిపి విలీనం వార్తలుపై స్పందించిన పేర్ని నాని

కాంగ్రెస్ లో వైసిపి ని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. 'ఐదున్నరేళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే.. కాంగ్రెస్ లో...

Read more

లోకేశ్‌పై నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. "అంతా...

Read more

లోక్ సభ స్పీకర్ ఎంపికపై అమిత్ షా ఫోన్ చేశారని ఏపీ సీఎం వెల్లడి

లోక్ సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఆ విషయం టీడీపీకి...

Read more

లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు -సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం – టీటీడీ

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. పలు సామాజిక...

Read more

శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం : టీటీడీ

శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. శ్రీవారి మెట్టు...

Read more

నెల రోజుల్లో ఏపీ మహిళలకు ఉచిత ప్రయాణం?

ఆర్టీసీ బ‌స్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించ‌డంపై ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డిఈరోజు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల రోజుల్లోనే...

Read more

నాలుగు గంటల పాటు అమరావతిలో సీఎం పర్యటన

అమరావతి : రాష్ట్రానికి అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలని...గత పాలకుల మూర్ఖత్వం వల్ల రెండూ విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం...

Read more
Page 8 of 45 1 7 8 9 45

Latest News